కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు పెంచాలి

62பார்த்தது
కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు పెంచాలి
2024 -2025 రాష్ట్ర బడ్జెట్లో తాటి ఈత చెట్ల పెంపకానికి కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు పెంచాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ గురువారం ఒక ప్రకటనలో అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకానికి భూమి, కల్లుకు మార్కెట్, మీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలకు వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

தொடர்புடைய செய்தி