అట్టహాసంగా ముగిసిన పిఆర్టియుటిజి సర్వసభ్య సమావేశం

78பார்த்தது
అట్టహాసంగా ముగిసిన పిఆర్టియుటిజి సర్వసభ్య సమావేశం
నల్గొండ జిల్లా ప్రోగ్రెసివ్ రికగ్నైసేడ్ టీచర్ యూనియన్ తెలంగాణ స్టేట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో, జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీగా, ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఒక్కసారిగా పిఆర్టియుటీజీ సభ్యులలో కొందరు సభ్యులు దీనికి వ్యతిరేకించారు. కాగా జిల్లా అధ్యక్షుడిగా డివిఎస్ ఫణి కుమార్, జనరల్ సెక్రెటరీగా మేకల జానారెడ్డిని ఏకగ్రీవం జరిగింది.

தொடர்புடைய செய்தி