కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం కరెక్ట్ కాదు

76பார்த்தது
కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం కరెక్ట్ కాదు
జమిలి ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదని.. నల్గొండ జిల్లా సిపిఎం కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 1, 2, 3 వార్డులలో జరుగుతున్న సిపిఎం శాఖ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టడం పెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు.

தொடர்புடைய செய்தி