జగన్నాధపురంలో ప్రజా పాలన దినోత్సవం

67பார்த்தது
జగన్నాధపురంలో ప్రజా పాలన దినోత్సవం
మునగాల మండలం పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు భరత్ బాబు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఎం. లక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న విద్య ప్రాధాన్యతను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు.

தொடர்புடைய செய்தி