శాంతినగర్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

76பார்த்தது
శాంతినగర్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శి సతీష్ జాతీయజెండను ఎగరవేశారు .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం పుల్లారెడ్డి. మాజీ యంపిటిసి యం డి అబ్దుల్ గ్రామ పెద్దలు పాకనాటి రాఘవరెడ్డి, సింగారెడ్డి గాపాల్ రెడ్డి, అనిల్ రెడ్డి, కరిశ రవి,రవీందర్ రెడ్డి షేక్ ఖాజాభ తో పాటు అంగన్వాడీ ఆశావర్కర్స్ మరియు గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

தொடர்புடைய செய்தி