రైతులకు న్యాయం చేయాలని ఆర్డీవోకు వినతిపత్రం

83பார்த்தது
రైతులకు న్యాయం చేయాలని ఆర్డీవోకు వినతిపత్రం
సాగర్ ఎడమ కాలువకు పడిన గండ్లను పూడ్చి పంట పొలాలు ఎండిపోకుండా నీరు అందించాలని కోదాడ నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు న్యాయం చేయాలని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్, కో కన్వీనర్ బొలిశెట్టి కృష్ణయ్య వంగవీటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி