ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

79பார்த்தது
ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కోదాడలో సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్న ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ సర్వే నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు, కార్మికులు సైదమ్మ, కందుకూరి సుగుణమ్మ, మరియమ్మ, చైతన్య, నాగమ్మ, సరోజమ్మ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி