అంచనాల కమిటీ చైర్మన్ గా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి

74பார்த்தது
అంచనాల కమిటీ చైర్మన్ గా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా నియామకం అయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈ పడవికి ఎంపిక కావడం పట్ల కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி