కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

80பார்த்தது
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ
కోదాడ మండల పరిధిలోని కూచిపూడిలో వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిత్యవసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఇర్ల సీతారo రెడ్డి, రేవురి వెంకటాచారి, పిఎసిఎస్ చైర్మన్ ఓ. శ్రీనివాస్ రెడ్డి, శరభయ్య ఉన్నారు.

தொடர்புடைய செய்தி