బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గురవయ్య మృతి

63பார்த்தது
బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గురవయ్య మృతి
నడి గూడెం మండలం శ్రీరంగాపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు గురవయ్య శుక్రవారం మృతి చెందాడు. కాగా గురవయ్య మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, నడిగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. గురవయ్య మృతి పార్టీ అభివృద్ధి కి తీరని లోటు అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని తెలిపారు.

தொடர்புடைய செய்தி