శాసనసభా సమావేశంలో మంత్రి ఉత్తమ్

55பார்த்தது
శాసనసభా సమావేశంలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్ హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్ లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే, పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదర్బంగా రాష్ట్ర అభివృద్ధికి చేపట్టే చర్యలను చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி