సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

67பார்த்தது
సైబర్ నేరాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చింతలపాలెం ఎస్సై సైదిరెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం దొండపాడులో ఓ పాఠశాలలో సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అపరిచిత వ్యక్తులు ఫోన్లో సంప్రదించినప్పుడు వ్యక్తిగత సమాచారం వారికి ఇవ్వొద్దని, ఫోన్ కు వచ్చే అనుమానిత సందేశాలు తెరవొద్దని సూచించారు. కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, క్రిష్ణ, చారి, నాగర్జున పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி