ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్

58பார்த்தது
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్ లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు అభిబస్ వెల్లడించింది. సంస్థ CEO లెనిన్, COO రోహిత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11 నుంచి 15తేదీల మధ్య చేసే ప్రయాణాలకు కూపన్ కోడ్ (అభివోట్) ఉపయోగించి, టికెట్ ధరలో కనీసం 20శాతం నుంచి గరిష్ఠంగా రూ. 250 వరకు రాయితీ పొందొచ్చని పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி