ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న నిమ్మపల్లీ మూల వాగు
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూల వాగు ఉగ్రరూపం దాల్చిందనే ఈ దృశ్యాలను మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు సైతం పర్శిలిస్తున్నారు. నిమ్మపల్లి చెరువు సైతం నిండుకుండల మారి ముత్తడి దూకుతుంది. దీంతో మూలవాగు ప్రవాహం ఊపందుకుంది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.