అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

69பார்த்தது
అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
గర్భిణులు, బాలింతలు, పిల్లలు పోషకాహారం తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఎనీమియా నిర్ధారణ పరీక్షల ప్రత్యేక శిబిరాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాగా, గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేపడుతున్న తీరును పరిశీలించారు.

தொடர்புடைய செய்தி