పర్యావరణాన్ని దెబ్బ తీయకుండా పండుగ జరుపుకోవాలి

65பார்த்தது
పర్యావరణాన్ని దెబ్బ తీయకుండా పండుగ జరుపుకోవాలి
పర్యావరణాన్ని దెబ్బతీయకుండా పండుగ జరుపుకోవాలని అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్ లాల్, అరుణశ్రీ అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్లో కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ద్వారా ఏర్పాటు చేసిన మట్టి గణపతులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యాలయ సిబ్బందికి మట్టి గణపతులు అందించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ భిక్షపతి, ఏఈ వీరేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி