దుర్గాదేవిమాతకు ఎంపీ ప్రత్యేక పూజలు

75பார்த்தது
దుర్గాదేవిమాతకు ఎంపీ ప్రత్యేక పూజలు
రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో భవానీ యూత్​ ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో శుక్రవారం రాత్రి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వామన శర్మ ఎంపీ వంశీకృష్ణకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం వంశీకృష్ణను యూత్​ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி