దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

85பார்த்தது
దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. అనంతరం అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி