పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలి

55பார்த்தது
పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలి
గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆదేశించారు. మంగళవారం జూలపల్లి మండల కేంద్రం, పెద్దాపూర్‌ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి పలు సూచనలు చేశారు. పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పద్మజ, ఎంపీఓ అనిల్‌ రెడ్డి, పంచాయతీ సెక్రటరీలు, ఈ-పంచాయతీ ఆపరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி