పోషణ్ అభియాణ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

64பார்த்தது
పోషణ్ అభియాణ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
శంకరపట్నం రైతు వేదికలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో సోమవారం మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. అంగన్వాడీ పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ప్రైవేటు దీటుగా అంగన్వాడీ పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు. అటపాటలతో అందించే ప్రాథమిక విద్య ద్వారా మనోవికాసం పెంపొందించవచ్చన్నారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేలు కోరారు.

தொடர்புடைய செய்தி