ఇబ్రహీంపట్నం: కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

52பார்த்தது
ఇబ్రహీంపట్నం: కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 77 మంది లబ్ధిదారులకు 7, 708, 932 విలువగల 77 కల్యాణలక్ష్మి చెక్కులను గురువారం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. వారి వెంట మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி