ధర్మపురిలో తొలి శ్రావణ సోమవారం పూజలు

54பார்த்தது
శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నరసింహుడికి పంచ ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం, తదితర పూజలు అత్యంత వైభవంగా జరిపించారు. అనంతరం అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో శ్రీనివాస్, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி