వరద ఉధృతి గుర్తించక.. కొట్టుకుపోయిన యువకుడు

1040பார்த்தது
వరద ఉధృతి గుర్తించక నీటిలో కొట్టుకుపోయిన సంఘటన న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రవీందర్ (32) బైక్ పై వస్తుండగా చాలక్కీ- చీకుర్తి రోడ్డుపై వరద నీరు ఉదృతంగా వచ్చింది. వరద ఉధృతిని గుర్తించని రవీందర్ బైక్ తో కొట్టుకుపోయారు. శనివారం మృతదేహాన్ని బయటకు తీశారు. న్యాల్కల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி