జిట్టా బాలకృష్ణారెడ్డి సేవలు మర్చిపోలేం

85பார்த்தது
యువజన సంఘానికి జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన సేవలు మర్చిపోలేమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ అన్నారు. సంగారెడ్డి లోని అమరవీరుల స్థూపం వద్ద జిట్టా బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి శుక్రవారం నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డారని చెప్పారు. కార్యక్రమంలో గాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி