ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇల్లు కూల్చవద్దు: సిపిఎం

62பார்த்தது
ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇల్లు కూల్చవద్దు: సిపిఎం
చెరువులు, నాలల సమీపంలో పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు కూల్చవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భావితరాల కోసం చెరువులు, కుంటల పరిరక్షణ అవసరమని చెప్పారు. సమావేశంలో నాయకులు మాణిక్, అశోక్, యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி