కంపెనీల కాలుష్యాన్ని నియంత్రించాలి: ధర్మ సమాజ్ పార్టీ

55பார்த்தது
కంపెనీల కాలుష్యాన్ని నియంత్రించాలి: ధర్మ సమాజ్ పార్టీ
సంగారెడ్డి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కంపెనీ కాలుష్యాన్ని నియత్రించాలని కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా ధర్మసమాజ్ పార్టీ స్టేట్ సెక్రెటరీ అన్నెల లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు మ్యాతరి మహేందర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పారిశ్రామిక గ్రామాలను పరిశీలిస్తే ఆ గ్రామాల ప్రజలందరూ కాలుష్యం ద్వారా అనారోగ్యం బారినపడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி