రేపు ప్రభుత్వ ఐటిఐలో అప్రెంటిస్ మేళా

71பார்த்தது
రేపు ప్రభుత్వ ఐటిఐలో అప్రెంటిస్ మేళా
సంగారెడ్డి లోని ప్రభుత్వ ఐటిఐలో ఈనెల 25వ తేదీన అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వర రావు మంగళవారం
ఓ ప్రకటనలో తెలిపారు. పది, ఐటీఐ సర్టిఫికెట్లు, ఆధార్, కులద్రువీకరణ పత్రం తీసుకురావాలని పేర్కొన్నారు. ఉదయం 8: 30 గంటలకు మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி