జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు భారీగా తరలివచ్చిన క్రీడాకారులు

57பார்த்தது
పటాన్ చెరు పట్టణ మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి కీడోత్సవాలను సోమవారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మండల విద్యాధికారి పిపి రాథోడ్, విజయ్ కుమార్, నరసింహారెడ్డి, హనుమంత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி