విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఎమ్మెల్యే

61பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం హాస్టల్ అడ్వైజరి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி