బీమా చెక్కును అందజేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే

85பார்த்தது
బీమా చెక్కును అందజేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యత్వ ₹2 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ చెక్కును బాధిత కుటుంబానికి శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి అందజేశారు.

தொடர்புடைய செய்தி