రేపు ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

76பார்த்தது
రేపు ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు తహసిల్దార్ కార్యాలయంలో ఈనెల 23వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30గంటల వరకు అధికారులు నేరుగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி