ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై పరిష్కరించాలి

77பார்த்தது
మెదక్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో ధరణి, రెవెన్యూశాఖ, పెన్షన్, భూ సర్వే, శిశు సంక్షేమశాఖ, తదితర శాఖలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி