రేగోడులో ప్రజావాణి కార్యక్రమం

75பார்த்தது
రేగోడులో ప్రజావాణి కార్యక్రమం
రేగోడులో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ నరేష్ తెలిపారు. రెవెన్యూ, భూ సమస్యలతో పాటు ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్, రుణమాఫీ తదితర సమస్యలను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపిస్తామన్నారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி