రేపు ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలు

82பார்த்தது
రేపు ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలు
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 21వ తేదీన తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని డీఈవో రాధా కిషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ప్రగతి, చదువుపై సమావేశాలు చర్చించాలని పేర్కొన్నారు. పాఠశాలలో చేపడుతున్న కార్యక్రమాలపై కూడా వివరించాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி