ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలి

69பார்த்தது
ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలి
ప్లాస్టిక్ కవర్లను వాడడం వల్ల భూ కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రజిత అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించి విద్యార్ధులచే ఎస్‌హెచ్‌ఎస్‌ ఆకృతిలో మానవహారం గురువారం నిర్వహించారు. మీ తల్లిదండ్రులతో ఇంటి వద్ద తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయించి మున్సిపల్ వాహనానికి అందించేలా ప్రొత్సహించాలన్నారు.

தொடர்புடைய செய்தி