హుస్నాబాద్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

79பார்த்தது
హుస్నాబాద్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి అఖండ భారతావనిలో కలిసి స్వేచ్ఛ వాయువులు పొందిన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవ వేడుకలను హుస్నాబాద్ పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకట్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణ పరిశుభ్రత, స్వచ్ భారత్, కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పట్టణ పరిశుభ్రతకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

தொடர்புடைய செய்தி