నవోదయ గడువు పొడిగింపు

65பார்த்தது
నవోదయ గడువు పొడిగింపు
నవోదయలో ప్రవేశానికి గడువు పొడిగించారని, ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ గడువును నవోదయ విద్యాలయ సమితి అక్టోబర్ 7 వరకు పొడిగించిందని సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాలయ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అయిదో తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி