రూ. 3.31 లక్షలు పలికిన వినాయకుని లడ్డూ

61பார்த்தது
రూ. 3.31 లక్షలు పలికిన వినాయకుని లడ్డూ
వర్గల్ లోని ఏకదంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో వినాయకుని లడ్డు వేయడం వేశారు. జహంగీర్ రెడ్డి 3. 31 లక్షలతో వినాయకుని లడ్డూని వేలం పాటలో దక్కించుకున్నారు. లడ్డూను దక్కించుకున్న జహంగీర్ రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி