ఫారంలో కోళ్లలా చూశారు: హజ్ యాత్రికులు

54பார்த்தது
ఫారంలో కోళ్లలా చూశారు: హజ్ యాత్రికులు
సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ యాత్రకు వెళ్లినవారిలో చాలామంది మరణించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 562 మందికి పైగా యాత్రికులు మృతి చెంది ఉంటారని అక్కడి మీడియా చెబుతోంది. దీనిపై పలువురు యాత్రికులు స్పందిస్తూ.. ‘ఫారంలలో కోళ్లను, జంతువులను ఉంచినట్లు.. క్యాంపుల్లో ప్రజలను ఉంచారు. పడకల మధ్య ఖాళీ లేదు. సరిపడా వాష్‌రూమ్‌లు లేవు. అంబులెన్సులు లేవు. కనిపించేదల్లా ఇంగ్లీష్ రాని పోలీసులే’ అని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி