జూనియర్ లెక్చరర్ల ఫలితాలు ఎప్పుడో?

51பார்த்தது
జూనియర్ లెక్చరర్ల ఫలితాలు ఎప్పుడో?
టీ.ఎస్.పి. ఎస్.సి గత సంవత్సరం దాదాపు 1300 వందల జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా సెప్టెంబర్ లో ఎగ్జామ్ లో కూడా నిర్వహించారు. కానీ ఇప్పటికీ దాదాపు పది నెలలు గడుస్తున్నప్పటికీ ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. ఈ విషయంలో టీ.ఎస్.పి. ఎస్.సి యొక్క నిర్లక్ష్యాన్ని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పటికీ ఫలితాలు ప్రకటించకపోవడం పట్ల నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி