వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

63பார்த்தது
జిల్లాలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు పోలీసుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పి రూపేష్ సూచించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. దరఖాస్తులను https: //policeportal. tspolice. gov. in/index. htm లింకు ద్వారా చేసుకుంటే ఆన్ లైన్ లోనే అనుమతులు ఇస్తామని చెప్పారు. పోలీసుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி