కలెక్టర్ కార్యాలయం ముందు మాల మహానాడు ధర్నా

76பார்த்தது
ఎస్సీ వర్గీకరణ అమలు చేయవద్దని కోరుతూ మాల మహానాడు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పారు. వర్గీకరణ అమలుకు అనుకూలంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరారు. అనంతరం డిఆర్ఓ పద్మజ రాణికి వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி