పట్టణ శివారులో చెత్త డంపింగ్

67பார்த்தது
మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను తరలించడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంగారెడ్డి పట్టణ శివారులోని స్మశాన వాటిక పక్కన కొందరు సిబ్బంది చెత్తను డంపు చేస్తున్నారు. రోడ్డు పక్కన చెత్త వేయడంతో వాహనదారులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు పక్కన చెత్త వేయవద్దని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.

தொடர்புடைய செய்தி