ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలి: మున్సిపల్ చైర్మన్

67பார்த்தது
అంటూ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి అన్నారు. డ్రైడే సందర్భంగా సంగారెడ్డి మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో కళాకారులతో గురువారం ప్రదర్శన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పరిశుభ్రతపై కళాకారులు చేస్తున్న ప్రచారం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி