సభ్యత్వ నమోదు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలి

77பார்த்தது
సభ్యత్వ నమోదు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలి
సభ్యత్వ నమోదులో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో లక్ష సభ్యత్వం నమోదు చేయించడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సభ్యత్వ నమోదు ఇంచార్జి లక్ష్మీ నరసయ్య, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி