ఘనంగా ఉద్యాన పూర్వ విద్యార్థుల మొదటి ఆత్మీయ సమ్మేళనం

72பார்த்தது
ఘనంగా ఉద్యాన పూర్వ విద్యార్థుల మొదటి ఆత్మీయ సమ్మేళనం
రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల ప్రధమ సమ్మేళనం కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రశాంత్ అధ్యక్షతన ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నలుమూలల నుండి 2007 నుండి 2020 వరకు విశ్వవిద్యాలయంలో చదివిన అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ స్టూడెంట్స్ దాదాపు 150 మంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி