ఫార్మాసిటీ ఏర్పాటు చేయవద్దని ఎమ్మెల్యేకు వినతి

54பார்த்தது
ఫార్మాసిటీ ఏర్పాటు చేయవద్దని ఎమ్మెల్యేకు వినతి
న్యాల్కల్ మండలంలోని డప్పూరు, మాల్గి, వడ్డీ గ్రామాలలోని వ్యవసాయ భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయవద్దని కోరుతూ రైతులు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డికి ఆదివారం వినతిపత్రం సమర్పించారు. సారవంతమైన భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే తమ జీవనోపాధిని కోల్పోతామని రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రద్దు చేయించాలని కోరారు.

தொடர்புடைய செய்தி