తత్కాల్ ద్వారా ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లింపులకు అవకాశం: డీఈవో

82பார்த்தது
తత్కాల్ ద్వారా ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లింపులకు అవకాశం: డీఈవో
అక్టోబర్ 3 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్ష ఫీజు తత్కాల్ విధానంలో చెల్లించే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతికి ప్రతి సబ్జెక్టుకు 100 తో పాటు అదనంగా 500 రూపాయలు చెల్లించాలని చెప్పారు. ఇంటర్ కు ప్రతి సబ్జెక్టుకు 150 రూపాయల తో పాటు 1000 రూపాయలు అదనంగా తాత్కలిక కింద ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி