విద్యార్థులకు ప్లేట్స్ పంపిణి

75பார்த்தது
విద్యార్థులకు ప్లేట్స్ పంపిణి
కంగ్టి మండల పరిధిలోని పాఠశాలలో సోమవారం మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రవీందర్ రావ్, అలాగే గ్రామానికి చెందిన గంగాధర్ ప్లేట్స్, గ్లాసులు విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు భాగ్య లక్ష్మి, చైర్మన్ భారతి బాయి ఆధ్వర్యంలో పంపిణి చేశారు.

தொடர்புடைய செய்தி