మాజీ సర్పంచ్ అంత్యక్రియలో డిసిసి ప్రధాన కార్యదర్శి

442பார்த்தது
మాజీ సర్పంచ్ అంత్యక్రియలో డిసిసి ప్రధాన కార్యదర్శి
నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరం పేట్ మండల భద్దరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ లచ్చమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు శనివారం మరణించిన విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి లచ్చమ్మ భౌతిక దేహాన్ని పూలమాల వేసి నివాళులర్పించిన డిసిసి ప్రధాన కార్యదర్శి పి. చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు వెంకన్న కు ఓదార్చి దైర్యంగా ఉండాలి అని మీకు మేము వెనట్టి ఉంటామని వారి కుటుంబనికి తెలిపారు. వారి వెంట మండల నాయకులు మాజీ సర్పంచ్ లు నారా గౌడ్ సంగమేష్ సెట్ ఫరూక్ సర్పంచ్ మూఢ నారాయణ జేఏసీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி